About This Event
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా, ట్రస్ట్ వారు రూపొందించిన ‘గ్రామదేవతల పుస్తకం’ ను స్వామివారికి సమర్పించారు.
స్వామివారి ఆశీస్సుల వెలుగులో ఈ పుస్తక సమర్పణ ఆధ్యాత్మిక–సాంస్కృతిక మహత్యాన్ని ప్రతిబింబించింది.
Event Details
Date & Time
Monday, September 1, 2025
Location
Tirupathi, Andhra Pradesh
TEvent Type
Others
SStatus
Completed