About This Event
జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో ధర్మో రక్షితి రక్షితః టీం(శ్రీ సోమశేఖర్ గారు & టీం)సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా పామూరు మండలం దాదిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతిష్టించేందుకు 3.5 అడుగుల శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు వారి రాతి విగ్రహాన్ని ఈరోజు గ్రామస్తులకు అందజేయడం జరిగింది! విగ్రహాన్ని అందజేసిన దాతలకు వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Tuesday, May 10, 2022
TEvent Type
Other
SStatus
Completed


