About This Event
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ధర్మో రక్షితో రక్షితః టీం మరియు ధర్మసింధు ఆధ్యాత్మిక సేవాసమితి పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తియినది!
దేవాలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు మరియు అన్నదానానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Friday, April 15, 2022
TEvent Type
Other
SStatus
Completed


