About This Event
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లి గ్రామం శివాలయం వీధిలో నూతనంగా నిర్మించబడిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయాలలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది!
దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలకు విగ్రహాలను అందజేసిన దాతలకు విగ్రహ ప్రతిష్టకు సహకరించిన దాతలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Monday, April 4, 2022
TEvent Type
Other
SStatus
Completed


