About This Event
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లి గ్రామం శివాలయం వీధిలో నూతనంగా నిర్మించబడిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వచ్చే నెల ఏప్రిల్ 02&03(శనివారం ఆదివారం) జరగనున్నది!
ఈ యొక్క అమ్మవారు మరియు పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం దాతల సహాయ సహకారాలను ఆశిస్తున్నాం!
వివరాలు
1. అమ్మవారికి అలంకరించేందుకు చీర:- 516
2. అమ్మవారికి అలంకరించేందుకు గాజులు:- 1,116
3. పసుపు కుంకుమ:- 516
4. ప్రసాదం నిమిత్తం Rice Bags(2):- 2,200
5. ప్రతిష్ట యంత్రాలు:- 516
6. ఇతర పూజా సామాగ్రి:- 1,116
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Wednesday, March 30, 2022
TEvent Type
Other
SStatus
Completed


