About This Event
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా చెన్నెకొత్త పల్లి మండలం ముష్టి కోవెల గ్రామం ST కాలనిలో ఉన్నటువంటి శ్రీ మారెమ్మ మరియు శ్రీ కరియమ్మ తల్లి అమ్మవార్ల దేవాలయంలో అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయినది!
విగ్రహాలు అందజేసిన దాతలకు విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందించిన దాతలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
విగ్రహ దాతలు
శ్రీ అనిరెడ్డి రాజశేఖర్ రెడ్డి శ్రీమతి మేఘలత గార్లు
శ్రీ రాచెర్ల సునీల్ కుమార్ వర్మ శ్రీమతి మారుతి జ్యోత్స్న గార్లు
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
Daanadharma.org
Event Details
Date & Time
Sunday, March 27, 2022
TEvent Type
Other
SStatus
Completed


