About This Event
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా చెన్నెకొత్త పల్లి మండలం ముష్టి కోవెల గ్రామం ST కాలనిలో ఉన్నటువంటి శ్రీ మారమ్మ మరియు శ్రీ కర్రెమ్మ తల్లి అమ్మవార్ల దేవాలయాలలో అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల 26 & 27 (శనివారం ఆదివారం) జరగనున్నది!
ఈ యొక్క అమ్మవార్లు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం దాతల సహాయ సహకారాలను ఆశిస్తున్నాం!
వివరాలు
1. అమ్మవార్లకు అలంకరించేందుకు చీరలు(2):- 1,110
2. అమ్మవార్లకు అలంకరించేందుకు గాజులు:- 1,116
3. పసుపు కుంకుమ:- 516
4. ప్రసాదం నిమిత్తం Rice Bags(2):- 2,200
5. ప్రతిష్ట యంత్రాలు(2):- 1,116
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Event Details
Date & Time
Thursday, March 24, 2022
TEvent Type
Other
SStatus
Completed


