About This Event
జై భవాని! జై జై భవాని!!
తెలంగాణ నల్గొండ జిల్లా దేవరకొండ పీఏ పల్లె మండలం గుడిపల్లె పంచాయతీ సంగరాజు పల్లె గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ ఈదమ్మ తల్లీ అమ్మవారి దేవాలయంలో ప్రతిష్టించేందుకు 3 అడుగుల అమ్మవారు 1.1/2 అడుగుల శ్రీ పోతురాజు స్వామి వారి రాతి విగ్రహాలు కావలసి ఉంది! విగ్రహాల విలువ 40,000(Including Transportation Packing Loading Unloading Charges)
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తారని ఆశిస్తున్నాము!
దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997 (Phone/Google Pay) సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Thursday, February 17, 2022
TEvent Type
Other
SStatus
Completed


